Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 10:26 PM

ఈనెల 28 నుండి కాంగ్రెస్ సేవా దళ్ శిక్షణ తరగతులు

ఈనెల 28 నుండి కాంగ్రెస్ సేవా దళ్ శిక్షణ తరగతులు

ఈనెల 28 నుండి కాంగ్రెస్ సేవా దళ్ శిక్షణ తరగతులు
April 24, 2026 09:06 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కు ఆహ్వానించిన పిట్టల బాలరాజ్

కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఈనెల 28 నుండి రెండు తారీకు వరకు సేవాదళ్ ట్రైనింగ్ క్యాంప్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ గాంధీభవన్ లో నిర్వహించే శిక్షణ తరగతులకు రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ ఎక్స్ ఎంపి మధు యాష్ కి రాష్ట్ర సేవ దళ్ కార్యదర్శి పిట్టల బాలరాజ్ ఆహ్వానించారు.అలాగే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ వెన్నెల.ఇన్విటేషన్. ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా పిట్టల బాలరాజు మాట్లాడుతూ...రాష్ట్ర సేవాదళ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ క్యాంప్ ఐదు రోజులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 28 ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా సేవాదళ్ చీప్ ఆర్గనైజర్ లాల్జీ దేశాయ్ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్యం రాష్ట్ర యనమల రేవంత్ రెడ్డి,పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తదితరులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు క్రమశిక్షణగా పార్టీ జెండా ఆవిష్కరణ మరియ కాంగ్రెస్ పార్టీ బూతు స్థాయి,మండల స్థాయి,పట్టణ స్థాయి బలోపేతం కొరకు ఈ ట్రైనింగ్ క్యాంపులో శిక్షణ పొంది ప్రతి నియోజకవర్గంలో పార్టీ కొరకు శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు వారి ఆదేశాలతో 200 యూనిట్లు కరెంట్ బిల్లు ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు,రైతు బంధు,రైతు రుణమాఫీ గడపగడపకు తీసుక పోన్నునమని అన్నారు. గత ప్రభుత్వం10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు వారికి రేషన్ కార్డు సన్న బియ్యం మరెన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందని పార్టీ బలోపేతం పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ప్రజలు తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమానికి క్యాంప్ ఇన్చార్జి సురేందర్ జిల్లా ఇంచార్జ్ ముక్కాల దాస్ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి పిట్టల బాలరాజ్,సుబ్బురు శ్రీనివాస్,ఎస్కే వాజిద్,సామాన్ రవీందర్,డాకూర్ ప్రకాష్,సోమ రవీందర్ రెడ్డి,రాజశేఖర్,సురేష్,అంకం రాజేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News