Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:17 PM

ఎన్నారం విద్యార్థులకు కరాటేలో రాష్ట్ర స్థాయి విజయాలు

ఎన్నారం విద్యార్థులకు కరాటేలో రాష్ట్ర స్థాయి విజయాలు

ఎన్నారం విద్యార్థులకు కరాటేలో రాష్ట్ర స్థాయి విజయాలు
06-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో ఎన్నారం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. సల్ల వరూదిని (7వ తరగతి) ప్రథమ స్థానం సాధించి గోల్డ్ మెడల్ గెలుచుకోగా, శ్రీరాముల చందు (8వ తరగతి) ద్వితీయ స్థానం సాధించి సిల్వర్ మెడల్ అందుకున్నాడు.

మోక్షిత్, మణి తేజ, అమృత (7వ తరగతి), రమాదేవి, శరణ్య (9వ తరగతి) తృతీయ స్థానాలు సాధించి బ్రాంజ్ పతకాలు, సర్టిఫికెట్లు అందుకున్నారు.

విద్యార్థుల విజయంపై ప్రధానోపాధ్యాయురాలు కమలాదేవి హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. ఎస్కార్ట్ టీచర్ రమాబాయి, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులను ప్రశంసించారు. కరాటే మాస్టర్ ప్రసాద్ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

విద్యార్థుల విజయానికి సహకరించిన భాస్కర్ రెడ్డి, కొండూరు శంకర్, నీలం శేఖర్, బుచ్చి రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తుల సహకారం కొనసాగితే మరిన్ని విజయాలు సాధిస్తామని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

ఎన్నారం విద్యార్థులకు కరాటేలో రాష్ట్ర స్థాయి విజయాలు

Article Image

యాదాద్రి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో ఎన్నారం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. సల్ల వరూదిని (7వ తరగతి) ప్రథమ స్థానం సాధించి గోల్డ్ మెడల్ గెలుచుకోగా, శ్రీరాముల చందు (8వ తరగతి) ద్వితీయ స్థానం సాధించి సిల్వర్ మెడల్ అందుకున్నాడు.

మోక్షిత్, మణి తేజ, అమృత (7వ తరగతి), రమాదేవి, శరణ్య (9వ తరగతి) తృతీయ స్థానాలు సాధించి బ్రాంజ్ పతకాలు, సర్టిఫికెట్లు అందుకున్నారు.

విద్యార్థుల విజయంపై ప్రధానోపాధ్యాయురాలు కమలాదేవి హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. ఎస్కార్ట్ టీచర్ రమాబాయి, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులను ప్రశంసించారు. కరాటే మాస్టర్ ప్రసాద్ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

విద్యార్థుల విజయానికి సహకరించిన భాస్కర్ రెడ్డి, కొండూరు శంకర్, నీలం శేఖర్, బుచ్చి రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తుల సహకారం కొనసాగితే మరిన్ని విజయాలు సాధిస్తామని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News