Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:17 AM

ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నేతలు.. అభివృద్ధి పనులపై వినతి.

ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నేతలు.. అభివృద్ధి పనులపై వినతి.

ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నేతలు.. అభివృద్ధి పనులపై వినతి.
April 09, 2026 05:12 PM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్ (జూబ్లీహిల్స్): భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో నాగిరెడ్డిపల్లి గ్రామంలోని కొత్త కాలనీలో ఉన్న హైటెన్షన్ వైర్ లైన్‌ను మార్చాలని కోరారు.

అలాగే ఏంబావి గ్రామంలో మిగిలిన స్మశాన వాటిక సీసీ రోడ్డు, గ్రామంలోని ఇతర సీసీ రోడ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పలు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చుక్క స్వామి, సీనియర్ నాయకులు గుండాల సత్యనారాయణ గౌడ్, కొత్త సత్తయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు చుక్క సురేందర్, భువనగిరి మండల ప్రధాన కార్యదర్శి వాసగొని సాయి కుమార్ గౌడ్, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News