Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:53 PM

ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నేతలు.. అభివృద్ధి పనులపై వినతి.

ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నేతలు.. అభివృద్ధి పనులపై వినతి.

ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నేతలు.. అభివృద్ధి పనులపై వినతి.
09-04-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్ (జూబ్లీహిల్స్): భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో నాగిరెడ్డిపల్లి గ్రామంలోని కొత్త కాలనీలో ఉన్న హైటెన్షన్ వైర్ లైన్‌ను మార్చాలని కోరారు.

అలాగే ఏంబావి గ్రామంలో మిగిలిన స్మశాన వాటిక సీసీ రోడ్డు, గ్రామంలోని ఇతర సీసీ రోడ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పలు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చుక్క స్వామి, సీనియర్ నాయకులు గుండాల సత్యనారాయణ గౌడ్, కొత్త సత్తయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు చుక్క సురేందర్, భువనగిరి మండల ప్రధాన కార్యదర్శి వాసగొని సాయి కుమార్ గౌడ్, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నేతలు.. అభివృద్ధి పనులపై వినతి.

Article Image

హైదరాబాద్ (జూబ్లీహిల్స్): భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో నాగిరెడ్డిపల్లి గ్రామంలోని కొత్త కాలనీలో ఉన్న హైటెన్షన్ వైర్ లైన్‌ను మార్చాలని కోరారు.

అలాగే ఏంబావి గ్రామంలో మిగిలిన స్మశాన వాటిక సీసీ రోడ్డు, గ్రామంలోని ఇతర సీసీ రోడ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పలు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చుక్క స్వామి, సీనియర్ నాయకులు గుండాల సత్యనారాయణ గౌడ్, కొత్త సత్తయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు చుక్క సురేందర్, భువనగిరి మండల ప్రధాన కార్యదర్శి వాసగొని సాయి కుమార్ గౌడ్, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News