Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి ఎడిటర్ శ్రీ కొండా మల్లేశం గౌడ్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు! జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 07, 2026 04:02 PM

విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలపై గురుకులంలో ప్రత్యేక శిక్షణ

విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలపై గురుకులంలో ప్రత్యేక శిక్షణ

విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలపై గురుకులంలో ప్రత్యేక శిక్షణ
April 07, 2026 01:29 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వృత్తి విద్యపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు హెల్త్ కేర్, ప్లంబింగ్ రంగాల్లో మౌలిక అవగాహన కల్పిస్తూ ప్రాయోగిక శిక్షణ ఇస్తున్నారు.

వృత్తి నైపుణ్య శిక్షకురాలు బి. జ్యోతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్లంబింగ్ పనులు, ప్రాథమిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు స్వయం ఉపాధి వైపు దృష్టి సారిస్తున్నారు.

ఈ శిక్షణ ద్వారా విద్యార్థులకు వృత్తి విద్యలో మార్గదర్శనం లభిస్తుందని ఇంచార్జ్ ప్రిన్సిపాల్ రాజబోయిన వెంకన్న తెలిపారు. గురుకుల పాఠశాలల్లో విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రాధాన్యం పెరుగుతోందని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News