Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:07 AM

విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలపై గురుకులంలో ప్రత్యేక శిక్షణ

విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలపై గురుకులంలో ప్రత్యేక శిక్షణ

విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలపై గురుకులంలో ప్రత్యేక శిక్షణ
April 07, 2026 01:29 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వృత్తి విద్యపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు హెల్త్ కేర్, ప్లంబింగ్ రంగాల్లో మౌలిక అవగాహన కల్పిస్తూ ప్రాయోగిక శిక్షణ ఇస్తున్నారు.

వృత్తి నైపుణ్య శిక్షకురాలు బి. జ్యోతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్లంబింగ్ పనులు, ప్రాథమిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు స్వయం ఉపాధి వైపు దృష్టి సారిస్తున్నారు.

ఈ శిక్షణ ద్వారా విద్యార్థులకు వృత్తి విద్యలో మార్గదర్శనం లభిస్తుందని ఇంచార్జ్ ప్రిన్సిపాల్ రాజబోయిన వెంకన్న తెలిపారు. గురుకుల పాఠశాలల్లో విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రాధాన్యం పెరుగుతోందని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News