Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:51 PM

విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలపై గురుకులంలో ప్రత్యేక శిక్షణ

విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలపై గురుకులంలో ప్రత్యేక శిక్షణ

విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలపై గురుకులంలో ప్రత్యేక శిక్షణ
07-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వృత్తి విద్యపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు హెల్త్ కేర్, ప్లంబింగ్ రంగాల్లో మౌలిక అవగాహన కల్పిస్తూ ప్రాయోగిక శిక్షణ ఇస్తున్నారు.

వృత్తి నైపుణ్య శిక్షకురాలు బి. జ్యోతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్లంబింగ్ పనులు, ప్రాథమిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు స్వయం ఉపాధి వైపు దృష్టి సారిస్తున్నారు.

ఈ శిక్షణ ద్వారా విద్యార్థులకు వృత్తి విద్యలో మార్గదర్శనం లభిస్తుందని ఇంచార్జ్ ప్రిన్సిపాల్ రాజబోయిన వెంకన్న తెలిపారు. గురుకుల పాఠశాలల్లో విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రాధాన్యం పెరుగుతోందని పేర్కొన్నారు.

Sthanikam

విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలపై గురుకులంలో ప్రత్యేక శిక్షణ

Article Image

భువనగిరి: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వృత్తి విద్యపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు హెల్త్ కేర్, ప్లంబింగ్ రంగాల్లో మౌలిక అవగాహన కల్పిస్తూ ప్రాయోగిక శిక్షణ ఇస్తున్నారు.

వృత్తి నైపుణ్య శిక్షకురాలు బి. జ్యోతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్లంబింగ్ పనులు, ప్రాథమిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు స్వయం ఉపాధి వైపు దృష్టి సారిస్తున్నారు.

ఈ శిక్షణ ద్వారా విద్యార్థులకు వృత్తి విద్యలో మార్గదర్శనం లభిస్తుందని ఇంచార్జ్ ప్రిన్సిపాల్ రాజబోయిన వెంకన్న తెలిపారు. గురుకుల పాఠశాలల్లో విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రాధాన్యం పెరుగుతోందని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News