Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సెయింట్ ఆల్ఫెన్సెస్ స్కూల్‌లో కరాటే శిక్షణ శిబిరం ప్రారంభం ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 23, 2026 08:27 PM

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అదనపు కలెక్టర్

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అదనపు కలెక్టర్

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అదనపు కలెక్టర్
April 23, 2026 06:49 PM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు పట్టణంలోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జూనియర్ కాలేజ్ (గర్ల్స్) హాస్టల్‌ను రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి గురువారం సందర్శించారు.

ఈ సందర్భంగా హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల సంఖ్య, సెలవుల సమయంలో తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తున్నారా అనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందిస్తున్నారా, ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే స్నాక్స్ విషయంలోనూ వివరాలు సేకరించారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అనంతరం విద్యార్థులకు టీషర్ట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ అధికారి, హాస్టల్ స్పెషల్ అధికారి రోజారాణి, ప్రిన్సిపల్ వెంకటమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News