Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రోన్‌తో జెండా ఎగరవేసిన జెట్టి శివప్రసాద్ వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 11:00 PM

విద్య, మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి.గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా

విద్య, మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి.గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా

విద్య, మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి.గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
April 14, 2026 07:03 PM 7 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, : దేశం అగ్రశక్తిగా ఎదగాలంటే విద్య, మహిళా సాధికారత కీలకమని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 375 మంది ఆదివాసీ, ఇద్దరు ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు ఫెలోషిప్‌లు అందజేశారు.

విద్యార్థులు బి.ఆర్. అంబేద్కర్ తదితర మహానుభావుల ఆదర్శాలు అనుసరించాలని సూచించారు. మహిళలకు భవిష్యత్తులో 33% ప్రాతినిధ్యం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి సమతా స్కీంతో సమాన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బండా ప్రకాశ్, జ్యోతి రెడ్డి పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News