Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:52 PM

విద్యా కమిషన్ సిఫారసులు అమలు చేయాలి. ఎర్ర శివాజీ రాజ్

విద్యా కమిషన్ సిఫారసులు అమలు చేయాలి. ఎర్ర శివాజీ రాజ్

విద్యా కమిషన్ సిఫారసులు అమలు చేయాలి. ఎర్ర శివాజీ రాజ్
09-04-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలను పటిష్టం చేయాలంటే తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులను వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా సమన్వయకర్త ఎర్ర శివరాజ్ కోరారు.

గురువారం భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల/పాఠశాల ఆవరణలో వేదిక సభ్యులు, విద్యార్థులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా పాఠశాల విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పాలకుల నిర్లక్ష్యం, తగిన బడ్జెట్ కేటాయింపుల లేమి కారణంగా ప్రాథమిక, ఉన్నత విద్యా ప్రమాణాలు దిగజారాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ పాఠశాలలను సందర్శించి రూపొందించిన సిఫారసులను వెంటనే అమలు చేయాలని కోరారు.

కమీషన్ సిఫారసులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వేదిక జిల్లా నాయకులు జంపాల అంజయ్య, ఆవుల వినోద్ కుమార్, ఒగ్గు క్రిస్టోఫర్, కొడారి వెంకటేష్, విద్యార్థులు పాల్గొన్నారు

Sthanikam

విద్యా కమిషన్ సిఫారసులు అమలు చేయాలి. ఎర్ర శివాజీ రాజ్

Article Image

భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలను పటిష్టం చేయాలంటే తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులను వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా సమన్వయకర్త ఎర్ర శివరాజ్ కోరారు.

గురువారం భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల/పాఠశాల ఆవరణలో వేదిక సభ్యులు, విద్యార్థులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా పాఠశాల విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పాలకుల నిర్లక్ష్యం, తగిన బడ్జెట్ కేటాయింపుల లేమి కారణంగా ప్రాథమిక, ఉన్నత విద్యా ప్రమాణాలు దిగజారాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ పాఠశాలలను సందర్శించి రూపొందించిన సిఫారసులను వెంటనే అమలు చేయాలని కోరారు.

కమీషన్ సిఫారసులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వేదిక జిల్లా నాయకులు జంపాల అంజయ్య, ఆవుల వినోద్ కుమార్, ఒగ్గు క్రిస్టోఫర్, కొడారి వెంకటేష్, విద్యార్థులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News