Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:07 AM

జిల్లా స్థాయి రగ్గీ పోటీలకు వెల్లంకి జెడ్పీహెచ్‌ఎస్‌కు ఆహ్వానం

జిల్లా స్థాయి రగ్గీ పోటీలకు వెల్లంకి జెడ్పీహెచ్‌ఎస్‌కు ఆహ్వానం

జిల్లా స్థాయి రగ్గీ పోటీలకు వెల్లంకి జెడ్పీహెచ్‌ఎస్‌కు ఆహ్వానం
April 06, 2026 07:40 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని వెల్లంకి పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు రగ్గీ క్రీడలో మరో మైలురాయిని చేరుకున్నారు. అండర్-14 విభాగంలో జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.

ఈ నెల 9, 10 తేదీలలో నల్గొండలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు వీరు ప్రాతినిధ్యం వహించనున్నారు. కఠినమైన శిక్షణ, పట్టుదలతో విద్యార్థులు ఈ స్థాయికి చేరుకోవడం విశేషం.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ… “విద్యతో పాటు క్రీడల్లోనూ మా విద్యార్థులు రాణిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనూ ప్రతిభ చాటి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి” అని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News