Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శానిటేషన్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలని అదనపు కలెక్టర్కు వినతి పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 08:09 PM

దిల్ సుఖ్ నగర్ డిపోలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

దిల్ సుఖ్ నగర్ డిపోలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

దిల్ సుఖ్ నగర్ డిపోలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
April 25, 2026 06:22 PM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్

ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించి కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే రెండు పీఆర్సీలు ప్రకటించి రికార్డ్ సృష్టించిన ప్రజాపాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎంరేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు దిల్ సుఖ్ నగర్ డిపో మేనేజర్ టీ. సమత, మెకానికల్ ఫోర్ మెన్ కళ్యానీ లు పాలాభిషేకం నిర్వహించారు. డిపో గ్యారేజ్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అవుట్సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News