PRINT TIME: April 25, 2026 08:09 PM
దిల్ సుఖ్ నగర్ డిపోలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
దిల్ సుఖ్ నగర్ డిపోలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
April 25, 2026 06:22 PM
8 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఎల్బీనగర్
ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించి కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే రెండు పీఆర్సీలు ప్రకటించి రికార్డ్ సృష్టించిన ప్రజాపాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎంరేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు దిల్ సుఖ్ నగర్ డిపో మేనేజర్ టీ. సమత, మెకానికల్ ఫోర్ మెన్ కళ్యానీ లు పాలాభిషేకం నిర్వహించారు. డిపో గ్యారేజ్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అవుట్సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి