Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీటుంది.. సార్ లేరు.. ‘చౌటుప్పల్’ విద్యాశాఖ తీరిది! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 07:03 PM

దిల్ సుఖ్ నగర్ డిపోలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

దిల్ సుఖ్ నగర్ డిపోలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

దిల్ సుఖ్ నగర్ డిపోలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
April 25, 2026 06:22 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్

ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించి కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే రెండు పీఆర్సీలు ప్రకటించి రికార్డ్ సృష్టించిన ప్రజాపాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎంరేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు దిల్ సుఖ్ నగర్ డిపో మేనేజర్ టీ. సమత, మెకానికల్ ఫోర్ మెన్ కళ్యానీ లు పాలాభిషేకం నిర్వహించారు. డిపో గ్యారేజ్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అవుట్సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News