Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నకిరేకల్‌కు ఆదివారం మంత్రి కోమటిరెడ్డి రైల్వే ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన.. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:06 PM

డిండి ప్రాజెక్టుపై అధికారుల దృష్టి

డిండి ప్రాజెక్టుపై అధికారుల దృష్టి

డిండి ప్రాజెక్టుపై అధికారుల దృష్టి
March 12, 2026 10:52 AM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డిండిపై కదిలిన ప్రభుత్వం

నల్గొండ టౌన్ : డిండి ప్రాజెక్టుకు 436 లెవల్‌ నుంచే నీటిని తరలించాలంటూ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం లేవనెత్తిన అంశం వార్తల్లో రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిండి – శివన్నగూడెం ప్రాజెక్టుల విషయంలో ఉన్న సాంకేతిక అంశాలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది.

డిండి కాలువకు కూడా వట్టెం ప్రాజెక్టుకు ఉన్నట్లే 436 మీటర్ల లెవల్‌ నుంచి నీటిని తరలించే అవకాశాలపై ఇంజినీరింగ్ అధికారులు అధ్యయనం ప్రారంభించినట్లు సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News