Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 14, 2026 09:18 AM

డిండి ప్రాజెక్టుపై అధికారుల దృష్టి

డిండి ప్రాజెక్టుపై అధికారుల దృష్టి

డిండి ప్రాజెక్టుపై అధికారుల దృష్టి
March 12, 2026 10:52 AM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

డిండిపై కదిలిన ప్రభుత్వం

నల్గొండ టౌన్ : డిండి ప్రాజెక్టుకు 436 లెవల్‌ నుంచే నీటిని తరలించాలంటూ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం లేవనెత్తిన అంశం వార్తల్లో రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిండి – శివన్నగూడెం ప్రాజెక్టుల విషయంలో ఉన్న సాంకేతిక అంశాలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది.

డిండి కాలువకు కూడా వట్టెం ప్రాజెక్టుకు ఉన్నట్లే 436 మీటర్ల లెవల్‌ నుంచి నీటిని తరలించే అవకాశాలపై ఇంజినీరింగ్ అధికారులు అధ్యయనం ప్రారంభించినట్లు సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News