Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల స్థాయికి ‘ప్రజావాణి’ విస్తరణకు సీఎం రేవంత్ ఆదేశాలు బూదిలి హైస్కూల్ అభివృద్ధి పనులకు భూమి పూజ – జలధార కార్యక్రమం ప్రారంభం 5k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 26, 2026 04:20 PM

ధాన్యం కొనుగోళ్లలో తూకం సక్రమంగా ఉండాలి. సర్పంచ్

ధాన్యం కొనుగోళ్లలో తూకం సక్రమంగా ఉండాలి. సర్పంచ్

ధాన్యం కొనుగోళ్లలో తూకం సక్రమంగా ఉండాలి. సర్పంచ్
April 26, 2026 02:09 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని కుడుపాముల గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు కార్యక్రమంలో తూకం సరిగా వేయాలని సర్పంచ్ గొలుసుల సత్తయ్య సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీలు, లారీలు, రైస్ మిల్లుల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా పత్రాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు కన్నెబోయిన శంకర్, రైతులు యాస మల్లారెడ్డి, నల్ల శ్రీనివాస్ రెడ్డి, సంఘ బంధం సభ్యులు, హమాలీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News