Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీటుంది.. సార్ లేరు.. ‘చౌటుప్పల్’ విద్యాశాఖ తీరిది! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 07:22 PM

ధాన్యం కొనుగోళ్లలో తూకం సక్రమంగా ఉండాలి. సర్పంచ్

ధాన్యం కొనుగోళ్లలో తూకం సక్రమంగా ఉండాలి. సర్పంచ్

ధాన్యం కొనుగోళ్లలో తూకం సక్రమంగా ఉండాలి. సర్పంచ్
April 26, 2026 02:09 PM 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని కుడుపాముల గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు కార్యక్రమంలో తూకం సరిగా వేయాలని సర్పంచ్ గొలుసుల సత్తయ్య సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీలు, లారీలు, రైస్ మిల్లుల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా పత్రాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు కన్నెబోయిన శంకర్, రైతులు యాస మల్లారెడ్డి, నల్ల శ్రీనివాస్ రెడ్డి, సంఘ బంధం సభ్యులు, హమాలీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News