Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:11 AM

దత్తతపై అవగాహన పెంచాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

దత్తతపై అవగాహన పెంచాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

దత్తతపై అవగాహన పెంచాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
27-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: మహిళా శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) ద్వారా అమలు చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన దత్తత సహాయవాణి (అడాప్షన్ హెల్ప్ డెస్క్), చైల్డ్ వీక్ స్టాండీలను జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తత ప్రక్రియపై క్షేత్ర స్థాయిలో పూర్తి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అక్రమ దత్తతలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీఎంహెచ్‌ఓ మనోహర్, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ జయశ్రీ, బీఆర్‌బీ కోఆర్డినేటర్ అనంతలక్ష్మి, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, మహిళా సాధికారత బృందం, డీసీపీయూ, చైల్డ్‌లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దత్తతపై అవగాహన పెంచాలి: అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

Article Image

యాదాద్రి భువనగిరి: మహిళా శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) ద్వారా అమలు చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన దత్తత సహాయవాణి (అడాప్షన్ హెల్ప్ డెస్క్), చైల్డ్ వీక్ స్టాండీలను జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తత ప్రక్రియపై క్షేత్ర స్థాయిలో పూర్తి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అక్రమ దత్తతలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీఎంహెచ్‌ఓ మనోహర్, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ జయశ్రీ, బీఆర్‌బీ కోఆర్డినేటర్ అనంతలక్ష్మి, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, మహిళా సాధికారత బృందం, డీసీపీయూ, చైల్డ్‌లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News