Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:52 PM

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయండి: అదనపు కలెక్టర్

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయండి: అదనపు కలెక్టర్

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయండి: అదనపు కలెక్టర్
08-04-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వంగపల్లి,

వంగపల్లి గ్రామంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మిగిలిన మౌలిక వసతుల పనులను ఎలాంటి పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, భవనాలకు రంగులు వేయడం వంటి పనులను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, విద్యుత్ సరఫరా వంటి ప్రాథమిక అవసరాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

లబ్ధిదారులు ఇండ్లలో నివాసం ప్రారంభించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు పూర్తిగా ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయండి: అదనపు కలెక్టర్

Article Image

వంగపల్లి,

వంగపల్లి గ్రామంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మిగిలిన మౌలిక వసతుల పనులను ఎలాంటి పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, భవనాలకు రంగులు వేయడం వంటి పనులను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, విద్యుత్ సరఫరా వంటి ప్రాథమిక అవసరాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

లబ్ధిదారులు ఇండ్లలో నివాసం ప్రారంభించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు పూర్తిగా ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News