Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సతి గృహ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సబ్ కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 01:31 PM

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం
April 23, 2026 05:39 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్,

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

రెండవ రోజు నిర్వహించిన ఈ శిబిరంలో డా. కాటం రాజు (వైద్యాధికారి, తంగేడు పల్లి), ఎంఎల్‌హెచ్‌పీలు, సూపర్వైజర్లు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని వైద్య సేవలు అందించారు.

మొత్తం 126 మందికి వైద్య సేవలు అందించగా, అందులో సాధారణ చికిత్సలకు 43 మంది, ఆర్థోపెడిక్స్‌కు 30 మంది, కంటి సమస్యలకు 53 మందికి పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు.

తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 10 మందిని తదుపరి చికిత్స కోసం భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.

ఈ శిబిరం ద్వారా చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందినట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News