Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీటుంది.. సార్ లేరు.. ‘చౌటుప్పల్’ విద్యాశాఖ తీరిది! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 07:26 PM

చేనేత హక్కుల సాధన సభలో వెల్లంకి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్

చేనేత హక్కుల సాధన సభలో వెల్లంకి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్

చేనేత హక్కుల సాధన సభలో వెల్లంకి సర్పంచ్ ఈడెం  రాధా శ్రీనివాస్
April 26, 2026 07:23 AM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్

చేనేత కార్మికుల హక్కుల సాధన కోసం చౌటుప్పల్‌లోని శ్రీ పద్మవంశీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సభలో వెల్లంకి గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా చేనేత కార్మికుల ఐక్యత, వారి హక్కుల పరిరక్షణపై వక్తలు ప్రస్తావించారు. చేనేత రంగాన్ని అభివృద్ధి పరచడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

సభలో మాజీ ఎమ్మెల్సీ ఎల్. రమణ, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరావత్రి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్సీ చెరిపెల్లి సీతారాములు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు, జడ్పిటిసి కర్నాటి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News