Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:08 PM

చనిగేపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.సర్పంచ్ సుధాకర్

చనిగేపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.సర్పంచ్ సుధాకర్

చనిగేపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.సర్పంచ్ సుధాకర్
March 29, 2026 08:48 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్ మండలంలోని చనిగేపల్లిలో అభివృద్ధి పనులకు ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సుధాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు ₹20 లక్షల (₹20,00,000) వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులు గ్రామ ప్రజలకు ఎంతోఉపయోగపడనున్నాయి.సర్పంచ్ సుధాకర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల మెరుగుదలే లక్ష్యంగా ఈ పనులు కొనసాగుతాయని చెప్పారు.ఈ అభివృద్ధి పనులకు సహకరించిన ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ కి గ్రామ ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News