Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆహార నాణ్యతపై ప్రజల్లో అవగాహన పెంచాలి: కలెక్టర్ చంద్రశేఖర్ గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం జురెల్ జుంఝుమారుతం.. గుజరాత్ కోటలో రాయల్స్ జైత్రయాత్ర! “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 06, 2026 10:28 PM

‘చలో వరంగల్’కు గణేశపహాడ్ సబ్‌స్టేషన్ కార్మికుల మద్దతు

‘చలో వరంగల్’కు గణేశపహాడ్ సబ్‌స్టేషన్ కార్మికుల మద్దతు

‘చలో వరంగల్’కు గణేశపహాడ్ సబ్‌స్టేషన్ కార్మికుల మద్దతు
April 06, 2026 08:05 PM 6 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ జిల్లా గణేశపహాడ్ 132/కేవీ సబ్‌స్టేషన్‌లో టీవీ జేఏసీ పిలుపునిచ్చిన ‘చలో వరంగల్’ కార్యక్రమానికి కార్మికులు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సబ్‌స్టేషన్ ప్రాంగణంలో పోస్టల్ రిలీజ్ నిర్వహించారు.

టీవీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింత ఎల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిబిడి లైన్స్ సిబ్బంది, ఆర్టిసన్ కార్మికులు పాల్గొన్నారు. మిర్యాలగూడ డివిజన్‌కు చెందిన కార్మికులు కూడా తమ పూర్తి మద్దతును వెల్లడించారు.

ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, టీవీ జేఏసీ చేపట్టే ప్రతి కార్యక్రమానికి తాము సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. ‘చలో వరంగల్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News