PRINT TIME: April 10, 2026 04:08 PM
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.
April 10, 2026 02:45 PM
18 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం బోగారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర విప్, నకిరేకల్ శాసనసభ సభ్యులు వేముల వీరేశం ఆదేశానుసారం ఐదుగురు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
లబ్ధిదారులు: కునూరు రామచంద్రం, మేడి అరవింద్, చల్లమల్ల శ్రీనివాస్ రెడ్డి, చీరబోయిన శిల్ప, కునూరు సుస్మిత.
ఈ కార్యక్రమంలో బోగారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మద్దపురి ఐలయ్య, మాజీ సర్పంచ్ గంపల రామచంద్రారెడ్డి, యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు గోగు హరిప్రసాద్ యాదవ్, మాజీ ఎంపిటిసి గోగు పద్మ సత్తయ్య, వార్డు సభ్యులు గోగు సురేష్ యాదవ్, కనుక మల్లేష్, చిరగొని నవీన్, శిల్ప తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి