Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:10 PM

బొద్ర బోయిన జంగయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

బొద్ర బోయిన జంగయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

బొద్ర బోయిన జంగయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
February 13, 2026 08:14 AM 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

జనగాం సర్పంచ్ లోడె రఘు గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో భద్రబోయిన జంగయ్య గౌడ్ అకాల మృతి బాధాకరమని జనగాం సర్పంచ్ లోడె రఘు గౌడ్ అన్నారు వారి కుటుంబాన్ని పరిమార్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి భౌతిక గాయంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జనగాం ఉప సర్పంచ్ ఎర్ర సుశీల లక్ష్మయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ గ్రామ, శాఖ అధ్యక్షులు గడ్డం రవి,వార్డు మెంబర్లు మంచాల ఏసు,మంచాల రవి,మాజీ సర్పంచ్ గడ్డం శంకరయ్య, గడ్డం యాదగిరి,ఇందిరమ్మ,బొల్లెపల్లి బిక్షపతి,చుక్క యాదగిరి,శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News