Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:57 AM

భార్య ఎఫైర్‌.. భర్త ఉరి మర్పల్లిలో విషాదం

భార్య ఎఫైర్‌.. భర్త ఉరి మర్పల్లిలో విషాదం

భార్య ఎఫైర్‌.. భర్త ఉరి మర్పల్లిలో విషాదం
March 10, 2026 09:30 AM 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో కుటుంబ కలహాలు ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం… కొంశెట్‌పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, రత్నమాల దంపతులు. రత్నమాల అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసి శ్రీనివాస్ ఆమెను నిలదీశాడు. ఈ విషయంలో తరచూ గొడవలు జరిగాయి.

ఇటీవల జరిగిన వాగ్వాదంలో రత్నమాలతో పాటు ఆ వ్యక్తి కూడా శ్రీనివాస్‌ను అవమానించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News