Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 11:57 AM

భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
April 23, 2026 12:15 PM 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR


శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలోని భగీరథ సర్కిల్ వద్ద భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ పాల్గొన్నారు.


భగీరథ మహర్షి విగ్రహానికి గజమాల వేసి, “జై భగీరథ, జై జై భగీరథ”, “ఉప్పరుల ఐక్యత వర్ధిల్లాలి” వంటి నినాదాలతో ప్రాంతం మార్మోగింది. అనంతరం బాణాసంచా కాలుస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.


తరువాత కర్నూలులో రంగేపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి భగీరథ మహర్షి జయంతి వేడుకలకు సోమందేపల్లి, పరిగి, రొద్దం మండలాల నుండి సుమారు 100 మంది 15 వాహనాల్లో తరలివెళ్లారు.


ఈ కార్యక్రమంలో యు.జి. వెంకటేష్, సి.ఎన్. రాము, పూల వెంకటేష్, ఉప్పర బాబయ్య, శంకర, కబాబ్ అంజి, యర్రప్ప, శ్రీనివాసులు, మేకలపల్లి మహేష్, పరిగి ఆదినారాయణప్ప, బ్రాహ్మణపల్లి నిర్మల, సురేష్, మాగేచెరువు తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News