Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. హైకోర్టు తీర్పుపై బిఆర్ఎస్ నేతల హర్షం. ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 23, 2026 02:15 PM

భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
April 23, 2026 12:15 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR


శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలోని భగీరథ సర్కిల్ వద్ద భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ పాల్గొన్నారు.


భగీరథ మహర్షి విగ్రహానికి గజమాల వేసి, “జై భగీరథ, జై జై భగీరథ”, “ఉప్పరుల ఐక్యత వర్ధిల్లాలి” వంటి నినాదాలతో ప్రాంతం మార్మోగింది. అనంతరం బాణాసంచా కాలుస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.


తరువాత కర్నూలులో రంగేపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి భగీరథ మహర్షి జయంతి వేడుకలకు సోమందేపల్లి, పరిగి, రొద్దం మండలాల నుండి సుమారు 100 మంది 15 వాహనాల్లో తరలివెళ్లారు.


ఈ కార్యక్రమంలో యు.జి. వెంకటేష్, సి.ఎన్. రాము, పూల వెంకటేష్, ఉప్పర బాబయ్య, శంకర, కబాబ్ అంజి, యర్రప్ప, శ్రీనివాసులు, మేకలపల్లి మహేష్, పరిగి ఆదినారాయణప్ప, బ్రాహ్మణపల్లి నిర్మల, సురేష్, మాగేచెరువు తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News