Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:57 AM

భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
23-04-2026 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR


శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలోని భగీరథ సర్కిల్ వద్ద భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ పాల్గొన్నారు.


భగీరథ మహర్షి విగ్రహానికి గజమాల వేసి, “జై భగీరథ, జై జై భగీరథ”, “ఉప్పరుల ఐక్యత వర్ధిల్లాలి” వంటి నినాదాలతో ప్రాంతం మార్మోగింది. అనంతరం బాణాసంచా కాలుస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.


తరువాత కర్నూలులో రంగేపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి భగీరథ మహర్షి జయంతి వేడుకలకు సోమందేపల్లి, పరిగి, రొద్దం మండలాల నుండి సుమారు 100 మంది 15 వాహనాల్లో తరలివెళ్లారు.


ఈ కార్యక్రమంలో యు.జి. వెంకటేష్, సి.ఎన్. రాము, పూల వెంకటేష్, ఉప్పర బాబయ్య, శంకర, కబాబ్ అంజి, యర్రప్ప, శ్రీనివాసులు, మేకలపల్లి మహేష్, పరిగి ఆదినారాయణప్ప, బ్రాహ్మణపల్లి నిర్మల, సురేష్, మాగేచెరువు తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

Article Image


శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలోని భగీరథ సర్కిల్ వద్ద భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ పాల్గొన్నారు.


భగీరథ మహర్షి విగ్రహానికి గజమాల వేసి, “జై భగీరథ, జై జై భగీరథ”, “ఉప్పరుల ఐక్యత వర్ధిల్లాలి” వంటి నినాదాలతో ప్రాంతం మార్మోగింది. అనంతరం బాణాసంచా కాలుస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.


తరువాత కర్నూలులో రంగేపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి భగీరథ మహర్షి జయంతి వేడుకలకు సోమందేపల్లి, పరిగి, రొద్దం మండలాల నుండి సుమారు 100 మంది 15 వాహనాల్లో తరలివెళ్లారు.


ఈ కార్యక్రమంలో యు.జి. వెంకటేష్, సి.ఎన్. రాము, పూల వెంకటేష్, ఉప్పర బాబయ్య, శంకర, కబాబ్ అంజి, యర్రప్ప, శ్రీనివాసులు, మేకలపల్లి మహేష్, పరిగి ఆదినారాయణప్ప, బ్రాహ్మణపల్లి నిర్మల, సురేష్, మాగేచెరువు తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News