Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:07 AM

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
27-04-2026 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కోదాడ మండల పరిధిలోని అల్వాలపురం గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ జెండాను ఎగురవేసి శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశయాలకు ప్రతిరూపంగా సమానత్వం, అభివృద్ధి, సంక్షేమ లక్ష్యాలతో ప్రారంభమైన బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం వంటి పథకాల ద్వారా ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పార్టీ అంకితభావంతో పనిచేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ పార్టీపై విశ్వాసం ఉందని, మళ్లీ కెసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

Article Image

కోదాడ మండల పరిధిలోని అల్వాలపురం గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ జెండాను ఎగురవేసి శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశయాలకు ప్రతిరూపంగా సమానత్వం, అభివృద్ధి, సంక్షేమ లక్ష్యాలతో ప్రారంభమైన బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం వంటి పథకాల ద్వారా ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పార్టీ అంకితభావంతో పనిచేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ పార్టీపై విశ్వాసం ఉందని, మళ్లీ కెసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News