Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వ్యక్తిగత భూముల కోసం ప్రభుత్వ భూమిలో రోడ్డు.. చర్యలు తీసుకోవాలి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:20 PM

బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి మోజెస్ క్రిస్టోఫర్ నామినేషన్

బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి మోజెస్ క్రిస్టోఫర్ నామినేషన్

బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి మోజెస్ క్రిస్టోఫర్ నామినేషన్
09-03-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం, : ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్‌కు ఈ నెల 26న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాది మోజెస్ క్రిస్టోఫర్ సోమవారం తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎన్నికల అధికారులు పి.ఏ.జే. శేఖర్ రాజు, థౌఫిక్‌లకు ఆయన నామినేషన్ అందజేశారు.

ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్‌కు చెందిన సుమారు 900 మంది న్యాయవాదులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

నామినేషన్ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. మద్ది శ్రీనివాస్ రెడ్డి హాజరై అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు కొలిపాక రమేష్, ఉబ్బన రామకృష్ణ, పల్లా రాజశేఖర్, పర్స లక్ష్మీనరసింహారావు, ఆవుల అనురాధ, బాజీ జాలావతి, చుంచు కోటేశ్వరరావు, ఎం. కన్నంబా, మద్దెల వెంకటేశ్వర్లు, తెల్లూరి వెంకట్, కొల్లి నాగేశ్వరరావు, సింగం జనార్దన్, కొనకంచి చరణ్, నవీన్ బాబీ, బండారు వెంకట రమణ, పొట్లపల్లి విప్లవకుమార్, సంధ్య, కంచర్ల విజయ్ కుమార్, అద్దంకి ప్రవీణ్, మధు, దయాకర్, షేక్ సల్మా తదితరులు పాల్గొన్నారు.

బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 26న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Sthanikam

బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి మోజెస్ క్రిస్టోఫర్ నామినేషన్

Article Image

ఖమ్మం, : ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్‌కు ఈ నెల 26న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాది మోజెస్ క్రిస్టోఫర్ సోమవారం తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎన్నికల అధికారులు పి.ఏ.జే. శేఖర్ రాజు, థౌఫిక్‌లకు ఆయన నామినేషన్ అందజేశారు.

ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్‌కు చెందిన సుమారు 900 మంది న్యాయవాదులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

నామినేషన్ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. మద్ది శ్రీనివాస్ రెడ్డి హాజరై అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు కొలిపాక రమేష్, ఉబ్బన రామకృష్ణ, పల్లా రాజశేఖర్, పర్స లక్ష్మీనరసింహారావు, ఆవుల అనురాధ, బాజీ జాలావతి, చుంచు కోటేశ్వరరావు, ఎం. కన్నంబా, మద్దెల వెంకటేశ్వర్లు, తెల్లూరి వెంకట్, కొల్లి నాగేశ్వరరావు, సింగం జనార్దన్, కొనకంచి చరణ్, నవీన్ బాబీ, బండారు వెంకట రమణ, పొట్లపల్లి విప్లవకుమార్, సంధ్య, కంచర్ల విజయ్ కుమార్, అద్దంకి ప్రవీణ్, మధు, దయాకర్, షేక్ సల్మా తదితరులు పాల్గొన్నారు.

బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 26న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News