Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:13 PM

బడిబాటతో బడి బలోపేతం ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్

బడిబాటతో బడి బలోపేతం ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్

బడిబాటతో బడి బలోపేతం ఉపసర్పంచ్  మిర్యాల రాజ్‌కుమార్
05-04-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చేపట్టిన ‘బడిబాట’ కార్యక్రమంలో భాగంగా రామన్న పేట మండలం లోని వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం, గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్ దంపతులను కలిసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. దీనికి స్పందించిన వారు తమ పిల్లలను వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో చేర్పించి గ్రామస్తులకు ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా గ్రామంలో సాయంత్రం వరకు బడిబాట కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల ప్రాధాన్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి, ఏఏపీసీ చైర్‌పర్సన్ పులగం సులోచన, ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్, మాజీ ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్ కర్రే రాజు, ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, మందుగుల వెంకటయ్య, నకిరేకంటి అశ్విని తదితరులు పాల్గొన్నారు

Sthanikam

బడిబాటతో బడి బలోపేతం ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్

Article Image

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చేపట్టిన ‘బడిబాట’ కార్యక్రమంలో భాగంగా రామన్న పేట మండలం లోని వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం, గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్ దంపతులను కలిసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. దీనికి స్పందించిన వారు తమ పిల్లలను వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో చేర్పించి గ్రామస్తులకు ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా గ్రామంలో సాయంత్రం వరకు బడిబాట కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల ప్రాధాన్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి, ఏఏపీసీ చైర్‌పర్సన్ పులగం సులోచన, ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్, మాజీ ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్ కర్రే రాజు, ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, మందుగుల వెంకటయ్య, నకిరేకంటి అశ్విని తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News