Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:19 PM

ఆర్టీసీ సమ్మె వేళ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

ఆర్టీసీ సమ్మె వేళ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

ఆర్టీసీ  సమ్మె వేళ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
23-04-2026 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నర్సంపేట,

ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో నర్సంపేట బస్టాండ్ ఎదుట ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న మనస్తాపంతో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

సమీపంలో ఉన్న తోటి సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పి, గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

ఈ ఘటనతో ఆగ్రహించిన కార్మికులు డిపో ఎదుట ఆందోళనకు దిగారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు

Sthanikam

ఆర్టీసీ సమ్మె వేళ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

Article Image

నర్సంపేట,

ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో నర్సంపేట బస్టాండ్ ఎదుట ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న మనస్తాపంతో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

సమీపంలో ఉన్న తోటి సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పి, గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

ఈ ఘటనతో ఆగ్రహించిన కార్మికులు డిపో ఎదుట ఆందోళనకు దిగారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News