PRINT TIME: April 23, 2026 09:09 PM
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
April 23, 2026 07:38 PM
3 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి : కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య
కోదాడ ఆర్టీసీ డిపో వద్ద సమ్మె చేస్తున్న కార్మికులకు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలను ఆపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం పేరుతో కార్మికులపై భారం మోపుతున్నారని మండి పడ్డారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి