Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సతి గృహ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సబ్ కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 01:52 PM

ఆర్టీసీ కార్మికుడిని పరామర్శించిన డీఎస్పీ శివరాం రెడ్డి

ఆర్టీసీ కార్మికుడిని పరామర్శించిన డీఎస్పీ శివరాం రెడ్డి

ఆర్టీసీ కార్మికుడిని పరామర్శించిన డీఎస్పీ  శివరాం రెడ్డి
April 23, 2026 08:05 PM 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నల్గొండ ఆర్టీసీ బస్టాండ్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ రావుల వెంకన్నను డీఎస్పీ శివరాంరెడ్డి పరామర్శించారు.

ఈ సందర్భంగా బాధితుడితో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్న డీఎస్పీకి, తన ఆవేదనను కార్మికుడు వెల్లబుచ్చాడు. తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని, లేనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఘటనపై వివరాలు తెలుసుకున్న డీఎస్పీ పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News