Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ అండర్ పాస్ మంజూరు హర్షణీయం ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 23, 2026 09:36 PM

ఆర్టీసీ కార్మికుడిని పరామర్శించిన డీఎస్పీ శివరాం రెడ్డి

ఆర్టీసీ కార్మికుడిని పరామర్శించిన డీఎస్పీ శివరాం రెడ్డి

ఆర్టీసీ కార్మికుడిని పరామర్శించిన డీఎస్పీ  శివరాం రెడ్డి
April 23, 2026 08:05 PM 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నల్గొండ ఆర్టీసీ బస్టాండ్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ రావుల వెంకన్నను డీఎస్పీ శివరాంరెడ్డి పరామర్శించారు.

ఈ సందర్భంగా బాధితుడితో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్న డీఎస్పీకి, తన ఆవేదనను కార్మికుడు వెల్లబుచ్చాడు. తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని, లేనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఘటనపై వివరాలు తెలుసుకున్న డీఎస్పీ పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News