ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నల్గొండ ఆర్టీసీ బస్టాండ్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ రావుల వెంకన్నను డీఎస్పీ శివరాంరెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా బాధితుడితో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్న డీఎస్పీకి, తన ఆవేదనను కార్మికుడు వెల్లబుచ్చాడు. తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని, లేనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఘటనపై వివరాలు తెలుసుకున్న డీఎస్పీ పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి