PRINT TIME: April 26, 2026 09:56 PM
అనారోగ్యంతో ఉన్న మాజీ వైస్ ఎంపీపీ ని పరామర్శించిన ఎంపీ పార్థసారథి
అనారోగ్యంతో ఉన్న మాజీ వైస్ ఎంపీపీ ని పరామర్శించిన ఎంపీ పార్థసారథి
April 26, 2026 08:19 PM
31 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల మాజీ వైస్ ఎంపీపీ సూర్యనారాయణ అనారోగ్యంతో స్వగ్రామం కోగిరలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా, హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కె పార్థసారథి ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన చికిత్స పొందాలని సూచించారు. కార్యక్రమంలో యువ నాయకుడు బి.కె సాయి కళ్యాణ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి