Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:57 AM

అనారోగ్యంతో ఉన్న మాజీ వైస్ ఎంపీపీ ని పరామర్శించిన ఎంపీ పార్థసారథి

అనారోగ్యంతో ఉన్న మాజీ వైస్ ఎంపీపీ ని పరామర్శించిన ఎంపీ పార్థసారథి

అనారోగ్యంతో ఉన్న మాజీ వైస్ ఎంపీపీ ని పరామర్శించిన ఎంపీ పార్థసారథి
26-04-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR



శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల మాజీ వైస్ ఎంపీపీ సూర్యనారాయణ అనారోగ్యంతో స్వగ్రామం కోగిరలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా, హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కె పార్థసారథి ఆయనను పరామర్శించారు.


ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన చికిత్స పొందాలని సూచించారు. కార్యక్రమంలో యువ నాయకుడు బి.కె సాయి కళ్యాణ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

అనారోగ్యంతో ఉన్న మాజీ వైస్ ఎంపీపీ ని పరామర్శించిన ఎంపీ పార్థసారథి

Article Image



శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల మాజీ వైస్ ఎంపీపీ సూర్యనారాయణ అనారోగ్యంతో స్వగ్రామం కోగిరలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా, హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కె పార్థసారథి ఆయనను పరామర్శించారు.


ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన చికిత్స పొందాలని సూచించారు. కార్యక్రమంలో యువ నాయకుడు బి.కె సాయి కళ్యాణ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News