Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:24 PM

అల్కాపురి కాలనీలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అల్కాపురి కాలనీలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అల్కాపురి కాలనీలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
15-04-2026 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో గల 21వ డివిజన్ పరిధిలోని అల్కాపురి కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీవాసులు భారీ సంఖ్యలో హాజరై అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కాలనీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ అంబేద్కర్ దేశ అభివృద్ధికి విశేష సేవలు అందించారని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అంతకుముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ కోశాధికారి చొక్కాల బ్రాహ్మణ చారి, ఉప కోశాధికారి బొజ్జ సైదులు, ఉప ప్రధాన కార్యదర్శి అద్దంకి వెంకన్న, కిషోర్, సుదర్శన్, శివకుమార్, చింతమల్ల సుదర్శన్, బాదే సుధాకర్, కే పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అల్కాపురి కాలనీలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Article Image

నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో గల 21వ డివిజన్ పరిధిలోని అల్కాపురి కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీవాసులు భారీ సంఖ్యలో హాజరై అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కాలనీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ అంబేద్కర్ దేశ అభివృద్ధికి విశేష సేవలు అందించారని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అంతకుముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ కోశాధికారి చొక్కాల బ్రాహ్మణ చారి, ఉప కోశాధికారి బొజ్జ సైదులు, ఉప ప్రధాన కార్యదర్శి అద్దంకి వెంకన్న, కిషోర్, సుదర్శన్, శివకుమార్, చింతమల్ల సుదర్శన్, బాదే సుధాకర్, కే పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News