Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:07 AM

అంగన్వాడీలకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

అంగన్వాడీలకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

అంగన్వాడీలకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
April 09, 2026 05:09 PM 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్: అంగన్వాడీ సేవలను డిజిటల్‌ పద్ధతిలో మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని రామన్నపేట మండలానికి చెందిన అంగన్వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లకు నకిరేకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించే సేవలు వేగవంతం కావడంలో ఈ మొబైల్‌ ఫోన్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. లబ్ధిదారుల వివరాల నమోదు, పథకాల అమలు, పర్యవేక్షణ వంటి కార్యక్రమాలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు.

అంగన్వాడీ వ్యవస్థలో పారదర్శకత పెరగడంతో పాటు సేవల నాణ్యత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News