Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భారతదేశంలో అత్యంత విశ్వసనీయ ఐ వి ఎఫ్ స్పెషలిస్ట్‌గా డాక్టర్ ఈ. ప్రశాంతి రెడ్డికి జాతీయ అవార్డు రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 28, 2026 01:23 AM

100 రోజుల్లో గ్రామాభివృద్ధి దిశగా బోగారం: సర్పంచ్ సాయి కుమార్ గౌడ్

100 రోజుల్లో గ్రామాభివృద్ధి దిశగా బోగారం: సర్పంచ్ సాయి కుమార్ గౌడ్

100 రోజుల్లో గ్రామాభివృద్ధి దిశగా బోగారం: సర్పంచ్ సాయి కుమార్ గౌడ్
March 23, 2026 07:30 PM 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో

భారీ మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికై 100 రోజులు పూర్తి చేసుకున్న బోగారం గ్రామ సర్పంచ్ కునూరు సాయి కుమార్ గౌడ్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, గ్రామ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రజల మద్దతు, విశ్వాసంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు.

తన పదవీకాలం ముగిసే వరకు ఇదే విధంగా గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలు, యువకులు, నాయకులు, కార్యకర్తలు అందరూ సహకరిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్లగలమని అభిప్రాయపడ్డారు.

తనకు సర్పంచ్‌గా అవకాశం కల్పించిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News