Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:14 AM

యాదగిరిగుట్టలో నాగార్జున గ్రామీణ బ్యాంక్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణకు సిద్ధం

యాదగిరిగుట్టలో నాగార్జున గ్రామీణ బ్యాంక్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణకు సిద్ధం

యాదగిరిగుట్టలో నాగార్జున గ్రామీణ బ్యాంక్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణకు సిద్ధం
29-04-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట,

నాగార్జున గ్రామీణ బ్యాంక్ స్థాపనకు 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణోత్సవ వేడుకలకు యాదగిరిగుట్టలో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా రీజనల్ సెక్రటరీ బర్రె సుదర్శన్ తెలిపారు.

గురువారం యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మున్నూరు కాపు నిత్యాన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. డి. శ్రీనివాసులు, నాబార్డ్ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ పి. మోహనయ్య, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కే. ప్రతాప్ రెడ్డి, మాజీ చైర్మన్ రామచంద్రా రెడ్డి, సంగమేశ్వర గ్రామీణ బ్యాంక్ మాజీ చైర్మన్ ఎస్. వెంకటేశ్వర రెడ్డి, సెక్రటరీ జనరల్ గణపతి హెగ్డే, మాజీ జనరల్ సెక్రటరీ బి. రవికాంత్, గోల్డెన్ సభ్యుడు మారిశెట్టి వీరయ్య తదితరులు హాజరుకానున్నారు.

సమావేశంలో బ్యాంక్ స్థాపన, అభివృద్ధి ప్రయాణం, ఉద్యోగులు, పెన్షనర్ల సేవలు, బ్యాంక్ సాధించిన ప్రగతి తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఈ స్వర్ణోత్సవ వేడుకలకు సభ్యులు, ఉద్యోగులు, ఖాతాదారులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బర్రె సుదర్శన్ కోరారు.

Sthanikam

యాదగిరిగుట్టలో నాగార్జున గ్రామీణ బ్యాంక్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణకు సిద్ధం

Article Image

యాదగిరిగుట్ట,

నాగార్జున గ్రామీణ బ్యాంక్ స్థాపనకు 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణోత్సవ వేడుకలకు యాదగిరిగుట్టలో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా రీజనల్ సెక్రటరీ బర్రె సుదర్శన్ తెలిపారు.

గురువారం యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మున్నూరు కాపు నిత్యాన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. డి. శ్రీనివాసులు, నాబార్డ్ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ పి. మోహనయ్య, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కే. ప్రతాప్ రెడ్డి, మాజీ చైర్మన్ రామచంద్రా రెడ్డి, సంగమేశ్వర గ్రామీణ బ్యాంక్ మాజీ చైర్మన్ ఎస్. వెంకటేశ్వర రెడ్డి, సెక్రటరీ జనరల్ గణపతి హెగ్డే, మాజీ జనరల్ సెక్రటరీ బి. రవికాంత్, గోల్డెన్ సభ్యుడు మారిశెట్టి వీరయ్య తదితరులు హాజరుకానున్నారు.

సమావేశంలో బ్యాంక్ స్థాపన, అభివృద్ధి ప్రయాణం, ఉద్యోగులు, పెన్షనర్ల సేవలు, బ్యాంక్ సాధించిన ప్రగతి తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఈ స్వర్ణోత్సవ వేడుకలకు సభ్యులు, ఉద్యోగులు, ఖాతాదారులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బర్రె సుదర్శన్ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News