Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:09 PM

వెలుగుమట్ల బాధితులకు మద్దతు… కవిత అరెస్ట్

వెలుగుమట్ల బాధితులకు మద్దతు… కవిత అరెస్ట్

వెలుగుమట్ల బాధితులకు మద్దతు… కవిత అరెస్ట్
09-03-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెలుగుమట్లలో ఆందోళన… పోలీసుల అదుపులో కవిత

ఖమ్మం: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ బాధితులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం జడ్పీ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. కూల్చివేసిన చోటే బాధితులకు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో బాధితులు, జాగృతి కార్యకర్తలు అక్కడికి చేరుకొని నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనను అడ్డుకునే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది.

పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు కవితతో పాటు భూదాన్ బాధితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో జడ్పీ సెంటర్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Sthanikam

వెలుగుమట్ల బాధితులకు మద్దతు… కవిత అరెస్ట్

Article Image

వెలుగుమట్లలో ఆందోళన… పోలీసుల అదుపులో కవిత

ఖమ్మం: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ బాధితులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం జడ్పీ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. కూల్చివేసిన చోటే బాధితులకు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో బాధితులు, జాగృతి కార్యకర్తలు అక్కడికి చేరుకొని నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనను అడ్డుకునే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది.

పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు కవితతో పాటు భూదాన్ బాధితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో జడ్పీ సెంటర్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News