Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:01 AM

వెల్లంకి పాఠశాలకు అరుదైన ఘనత… 10కి 10 గురుకుల సీట్లు

వెల్లంకి పాఠశాలకు అరుదైన ఘనత… 10కి 10 గురుకుల సీట్లు

వెల్లంకి పాఠశాలకు అరుదైన ఘనత… 10కి 10 గురుకుల సీట్లు
25-03-2026 224 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ గురుకుల సెట్–2026లో భాగంగా 5వ తరగతి ప్రవేశ పరీక్షలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెల్లంకి విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. పరీక్షకు హాజరైన 10 మంది విద్యార్థులు తొలి విడతలోనే 10కి 10 మంది వివిధ గురుకుల పాఠశాలల్లో సీట్లు దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఇడెం రాధ శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ పులగం సులోచన విద్యార్థులను అభినందించారు. గత సంవత్సరం నుంచి 4వ తరగతి విద్యార్థులకు గురుకుల ప్రవేశ పరీక్షకు ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తున్న విపంచి ఫౌండేషన్ చైర్మన్ అనుముల శ్రీనివాస్, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ నకిరేకంటి సతీష్‌లను ప్రశంసించారు.

విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, దూదిగామ సువర్ణ, మందుగుల వెంకటయ్య, కొసనం మాధవి, విద్యా వాలంటీర్లు నకిరేకంటి అశ్విని, వనం రాజేశ్వరి లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి అభినందించారు.



Sthanikam

వెల్లంకి పాఠశాలకు అరుదైన ఘనత… 10కి 10 గురుకుల సీట్లు

Article Image

తెలంగాణ గురుకుల సెట్–2026లో భాగంగా 5వ తరగతి ప్రవేశ పరీక్షలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెల్లంకి విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. పరీక్షకు హాజరైన 10 మంది విద్యార్థులు తొలి విడతలోనే 10కి 10 మంది వివిధ గురుకుల పాఠశాలల్లో సీట్లు దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఇడెం రాధ శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ పులగం సులోచన విద్యార్థులను అభినందించారు. గత సంవత్సరం నుంచి 4వ తరగతి విద్యార్థులకు గురుకుల ప్రవేశ పరీక్షకు ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తున్న విపంచి ఫౌండేషన్ చైర్మన్ అనుముల శ్రీనివాస్, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ నకిరేకంటి సతీష్‌లను ప్రశంసించారు.

విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, దూదిగామ సువర్ణ, మందుగుల వెంకటయ్య, కొసనం మాధవి, విద్యా వాలంటీర్లు నకిరేకంటి అశ్విని, వనం రాజేశ్వరి లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి అభినందించారు.



మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News