Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:23 PM

వరల్డ్ కిడ్నీ డే పేషంట్లకి పండ్లు పంపిణీ

వరల్డ్ కిడ్నీ డే పేషంట్లకి పండ్లు పంపిణీ

వరల్డ్ కిడ్నీ డే  పేషంట్లకి పండ్లు పంపిణీ
March 12, 2026 07:16 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వరల్డ్ కిడ్నీ డే అనేది పది సంవత్సరం మార్చి నెలలో రెండవ గురువారం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఆరోగ్య అవగాహన దినోత్సవం. కిడ్నీ ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన పెంచడమే, కిడ్నీ వ్యాధులను నివారించడం దీని యొక్క ప్రధాన లక్షణం. దీనిని మొదటగా 2006 సంవత్సరంలో ప్రారంభించారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ మినీ ఫౌండర్స్ అనే సంస్థలు ప్రారంభించారు. ఇదే లక్ష్యాలు కిడ్నీ వ్యాధుల గురించి అవగాహన పెంచడం, బీపీ షుగర్ వల్ల వచ్చే ఇన్ని వ్యాధులను అరికట్టడం, తప్పకుండా ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రెండుసార్లు తప్పక చేయించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో స హాస్పిటల్ సూపర్డెంట్ రంగయ్య, ఆర్ఎంఓ రాంబాబు, డయాలసిస్ సెంటర్ ఇన్చార్జ్ పాల్వాయి రాంబాబు, డిఇఓలు సందీప్, షకీల్, షఫీ, టెక్నీషియన్లు పాండు, శోభన్, శిరీష,మణికంఠ,అలేఖ్య,మంజు,మధు పవన్, శివ,వేణు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News