వరల్డ్ కిడ్నీ డే పేషంట్లకి పండ్లు పంపిణీ
వరల్డ్ కిడ్నీ డే పేషంట్లకి పండ్లు పంపిణీ
స్థానికం బృందం
వరల్డ్ కిడ్నీ డే అనేది పది సంవత్సరం మార్చి నెలలో రెండవ గురువారం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఆరోగ్య అవగాహన దినోత్సవం. కిడ్నీ ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన పెంచడమే, కిడ్నీ వ్యాధులను నివారించడం దీని యొక్క ప్రధాన లక్షణం. దీనిని మొదటగా 2006 సంవత్సరంలో ప్రారంభించారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ మినీ ఫౌండర్స్ అనే సంస్థలు ప్రారంభించారు. ఇదే లక్ష్యాలు కిడ్నీ వ్యాధుల గురించి అవగాహన పెంచడం, బీపీ షుగర్ వల్ల వచ్చే ఇన్ని వ్యాధులను అరికట్టడం, తప్పకుండా ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రెండుసార్లు తప్పక చేయించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో స హాస్పిటల్ సూపర్డెంట్ రంగయ్య, ఆర్ఎంఓ రాంబాబు, డయాలసిస్ సెంటర్ ఇన్చార్జ్ పాల్వాయి రాంబాబు, డిఇఓలు సందీప్, షకీల్, షఫీ, టెక్నీషియన్లు పాండు, శోభన్, శిరీష,మణికంఠ,అలేఖ్య,మంజు,మధు పవన్, శివ,వేణు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి