Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 10:11 PM

వరల్డ్ కిడ్నీ డే పేషంట్లకి పండ్లు పంపిణీ

వరల్డ్ కిడ్నీ డే పేషంట్లకి పండ్లు పంపిణీ

వరల్డ్ కిడ్నీ డే  పేషంట్లకి పండ్లు పంపిణీ
March 12, 2026 07:16 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వరల్డ్ కిడ్నీ డే అనేది పది సంవత్సరం మార్చి నెలలో రెండవ గురువారం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఆరోగ్య అవగాహన దినోత్సవం. కిడ్నీ ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన పెంచడమే, కిడ్నీ వ్యాధులను నివారించడం దీని యొక్క ప్రధాన లక్షణం. దీనిని మొదటగా 2006 సంవత్సరంలో ప్రారంభించారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ మినీ ఫౌండర్స్ అనే సంస్థలు ప్రారంభించారు. ఇదే లక్ష్యాలు కిడ్నీ వ్యాధుల గురించి అవగాహన పెంచడం, బీపీ షుగర్ వల్ల వచ్చే ఇన్ని వ్యాధులను అరికట్టడం, తప్పకుండా ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రెండుసార్లు తప్పక చేయించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో స హాస్పిటల్ సూపర్డెంట్ రంగయ్య, ఆర్ఎంఓ రాంబాబు, డయాలసిస్ సెంటర్ ఇన్చార్జ్ పాల్వాయి రాంబాబు, డిఇఓలు సందీప్, షకీల్, షఫీ, టెక్నీషియన్లు పాండు, శోభన్, శిరీష,మణికంఠ,అలేఖ్య,మంజు,మధు పవన్, శివ,వేణు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News