Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్‌లో భాజపా శ్రేణుల సంబరాలు డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 04, 2026 10:17 PM

ఉద్యోగం పేరుతో మోసం – నార్కట్‌పల్లిలో కేసు నమోదు

ఉద్యోగం పేరుతో మోసం – నార్కట్‌పల్లిలో కేసు నమోదు

ఉద్యోగం పేరుతో మోసం – నార్కట్‌పల్లిలో కేసు నమోదు
May 04, 2026 08:40 PM 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బులు వసూలు చేసిన మోసం ఘటన వెలుగులోకి వచ్చింది. నకిరేకల్ గ్రామానికి చెందిన కోతోజు నరేంద్ర చారి, అక్కేనపల్లి గ్రామానికి చెందిన ఎస్‌కే జహంగీర్ (తండ్రి నజీర్, వయసు 35) ను MSME అవుట్‌సోర్సింగ్ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1,04,000 తీసుకున్నాడు.అయితే ఎలాంటి ఉద్యోగం కల్పించకుండా మోసం చేసినట్లు బాధితుడు గుర్తించాడు. అనంతరం డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా, దేవాదాయ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని మరో రూ.1,00,000 ఇవ్వాలని మళ్లీ మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనపై బాధితుడు నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News