Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోచమ్మ దేవాలయం నిర్మాణానికి నాటకమండలి సభ్యుల విరాళం ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 15, 2026 11:11 PM

తెదేపా సంబరాలు – నేతలకు పదవులు రావడంతో హర్షం

తెదేపా సంబరాలు – నేతలకు పదవులు రావడంతో హర్షం

తెదేపా సంబరాలు – నేతలకు పదవులు రావడంతో హర్షం
April 15, 2026 08:21 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గంలో కీలక నియామకాలు చోటుచేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యంగా ఎన్.చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాల మేరకు నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, నందమూరి బాలకృష్ణ ను పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, బి.కే. పార్థసారథి ను జాతీయ అధికార ప్రతినిధిగా నియమించడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం సోమందేపల్లిలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎన్.టి రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకుని ఘనంగా సంబరాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బోర్‌వెల్ గోపాల్, టీడీ బాబా, అశ్వర్థ, మాగే చెరువు రామాంజనేయులు, జెసిబి మారుతి, రామచంద్ర, లక్ష్మన్న, మైలార్ యాదవ్, కదిరప్ప, రామాంజినేయులు, ఓబులేష్ యాదవ్, కాచర్ల నరేష్, శనివారంయ్య తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News