Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వార్డు అభివృద్ధికి పెద్దపీట.. సీసీ రోడ్లు, బోరు మోటార్ల ప్రారంభం 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 06:54 PM

తెదేపా సంబరాలు – నేతలకు పదవులు రావడంతో హర్షం

తెదేపా సంబరాలు – నేతలకు పదవులు రావడంతో హర్షం

తెదేపా సంబరాలు – నేతలకు పదవులు రావడంతో హర్షం
April 15, 2026 08:21 PM 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గంలో కీలక నియామకాలు చోటుచేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యంగా ఎన్.చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాల మేరకు నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, నందమూరి బాలకృష్ణ ను పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, బి.కే. పార్థసారథి ను జాతీయ అధికార ప్రతినిధిగా నియమించడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం సోమందేపల్లిలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎన్.టి రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకుని ఘనంగా సంబరాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బోర్‌వెల్ గోపాల్, టీడీ బాబా, అశ్వర్థ, మాగే చెరువు రామాంజనేయులు, జెసిబి మారుతి, రామచంద్ర, లక్ష్మన్న, మైలార్ యాదవ్, కదిరప్ప, రామాంజినేయులు, ఓబులేష్ యాదవ్, కాచర్ల నరేష్, శనివారంయ్య తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News