Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:58 AM

తెదేపా సంబరాలు – నేతలకు పదవులు రావడంతో హర్షం

తెదేపా సంబరాలు – నేతలకు పదవులు రావడంతో హర్షం

తెదేపా సంబరాలు – నేతలకు పదవులు రావడంతో హర్షం
15-04-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గంలో కీలక నియామకాలు చోటుచేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యంగా ఎన్.చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాల మేరకు నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, నందమూరి బాలకృష్ణ ను పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, బి.కే. పార్థసారథి ను జాతీయ అధికార ప్రతినిధిగా నియమించడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం సోమందేపల్లిలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎన్.టి రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకుని ఘనంగా సంబరాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బోర్‌వెల్ గోపాల్, టీడీ బాబా, అశ్వర్థ, మాగే చెరువు రామాంజనేయులు, జెసిబి మారుతి, రామచంద్ర, లక్ష్మన్న, మైలార్ యాదవ్, కదిరప్ప, రామాంజినేయులు, ఓబులేష్ యాదవ్, కాచర్ల నరేష్, శనివారంయ్య తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


Sthanikam

తెదేపా సంబరాలు – నేతలకు పదవులు రావడంతో హర్షం

Article Image

సోమందేపల్లి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గంలో కీలక నియామకాలు చోటుచేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యంగా ఎన్.చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాల మేరకు నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, నందమూరి బాలకృష్ణ ను పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, బి.కే. పార్థసారథి ను జాతీయ అధికార ప్రతినిధిగా నియమించడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం సోమందేపల్లిలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎన్.టి రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకుని ఘనంగా సంబరాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బోర్‌వెల్ గోపాల్, టీడీ బాబా, అశ్వర్థ, మాగే చెరువు రామాంజనేయులు, జెసిబి మారుతి, రామచంద్ర, లక్ష్మన్న, మైలార్ యాదవ్, కదిరప్ప, రామాంజినేయులు, ఓబులేష్ యాదవ్, కాచర్ల నరేష్, శనివారంయ్య తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News