Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:34 AM

తెదేపా సంబరాలు జోరుగా నారాలోకేష్, బాలకృష్ణ, బీకే పార్థసారథి పదవులపై హర్షం

తెదేపా సంబరాలు జోరుగా నారాలోకేష్, బాలకృష్ణ, బీకే పార్థసారథి పదవులపై హర్షం

తెదేపా సంబరాలు జోరుగా నారాలోకేష్, బాలకృష్ణ, బీకే పార్థసారథి పదవులపై హర్షం
15-04-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి, బుధవారం:

తెదేపా పార్టీ జాతీయ కార్యవర్గ నియామకాల నేపథ్యంలో సోమందేపల్లిలో తెదేపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీకి కొత్త బాధ్యతలను ప్రకటించగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యుడిగా నందమూరి బాలకృష్ణ, జాతీయ అధికార ప్రతినిధిగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి నియమితులయ్యారు.

ఈ నియామకాలపై ఆనందం వ్యక్తం చేసిన పార్టీ కార్యకర్తలు బుధవారం సాయంత్రం ఎన్టీఆర్ సర్కిల్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో బోర్‌వెల్ గోపాల్, టీడీ బాబా, అశ్వర్థ, మాగే చెరువు రామాంజనేయులు, జేసీబీ మారుతి, రామచంద్ర, లక్ష్మన్న, మైలార్ యాదవ్, కదిరప్ప, ఓబులేష్ యాదవ్, కాచర్ల నరేష్, శనివారయ్య తదితరులు పాల్గొన్నారు.

తెదేపా నాయకుల నియామకాలు పార్టీకి మరింత బలం చేకూరుస్తాయని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

తెదేపా సంబరాలు జోరుగా నారాలోకేష్, బాలకృష్ణ, బీకే పార్థసారథి పదవులపై హర్షం

Article Image

సోమందేపల్లి, బుధవారం:

తెదేపా పార్టీ జాతీయ కార్యవర్గ నియామకాల నేపథ్యంలో సోమందేపల్లిలో తెదేపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీకి కొత్త బాధ్యతలను ప్రకటించగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యుడిగా నందమూరి బాలకృష్ణ, జాతీయ అధికార ప్రతినిధిగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి నియమితులయ్యారు.

ఈ నియామకాలపై ఆనందం వ్యక్తం చేసిన పార్టీ కార్యకర్తలు బుధవారం సాయంత్రం ఎన్టీఆర్ సర్కిల్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో బోర్‌వెల్ గోపాల్, టీడీ బాబా, అశ్వర్థ, మాగే చెరువు రామాంజనేయులు, జేసీబీ మారుతి, రామచంద్ర, లక్ష్మన్న, మైలార్ యాదవ్, కదిరప్ప, ఓబులేష్ యాదవ్, కాచర్ల నరేష్, శనివారయ్య తదితరులు పాల్గొన్నారు.

తెదేపా నాయకుల నియామకాలు పార్టీకి మరింత బలం చేకూరుస్తాయని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News