Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి: ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 02, 2026 07:51 PM

తహశీల్దార్‌కు టీఎంఓఏ సభ్యుల సన్మానం

తహశీల్దార్‌కు టీఎంఓఏ సభ్యుల సన్మానం

తహశీల్దార్‌కు టీఎంఓఏ సభ్యుల సన్మానం
May 02, 2026 06:07 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ మీ సేవ ఆపరేటర్స్ అసోసియేషన్ (టీఎంఓఏ) ఆధ్వర్యంలో భువనగిరి తహశీల్దార్ సి. జగన్ మోహన్ ప్రసాద్‌ను సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, మీ సేవ కేంద్రాలకు వచ్చే ప్రజలకు సేవలను వేగవంతంగా అందించాలని సూచించారు. సర్వీసులకు సంబంధించిన డాక్యుమెంట్లను సరైన విధంగా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. అనంతరం సభ్యులు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టీఎంఓఏ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జానీ అలీ, కోశాధికారి సజన్‌లాల్, సభ్యులు భరత్, శ్రీశైలం, రాములు, పురుషోత్తం, సత్యనారాయణ, భాస్కర్, విశ్వేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News