Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 08:18 AM

తహశీల్దార్‌కు టీఎంఓఏ సభ్యుల సన్మానం

తహశీల్దార్‌కు టీఎంఓఏ సభ్యుల సన్మానం

తహశీల్దార్‌కు టీఎంఓఏ సభ్యుల సన్మానం
May 02, 2026 06:07 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ మీ సేవ ఆపరేటర్స్ అసోసియేషన్ (టీఎంఓఏ) ఆధ్వర్యంలో భువనగిరి తహశీల్దార్ సి. జగన్ మోహన్ ప్రసాద్‌ను సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, మీ సేవ కేంద్రాలకు వచ్చే ప్రజలకు సేవలను వేగవంతంగా అందించాలని సూచించారు. సర్వీసులకు సంబంధించిన డాక్యుమెంట్లను సరైన విధంగా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. అనంతరం సభ్యులు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టీఎంఓఏ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జానీ అలీ, కోశాధికారి సజన్‌లాల్, సభ్యులు భరత్, శ్రీశైలం, రాములు, పురుషోత్తం, సత్యనారాయణ, భాస్కర్, విశ్వేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News