Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:12 AM

తహశీల్దార్‌కు టీఎంఓఏ సభ్యుల సన్మానం

తహశీల్దార్‌కు టీఎంఓఏ సభ్యుల సన్మానం

తహశీల్దార్‌కు టీఎంఓఏ సభ్యుల సన్మానం
02-05-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ మీ సేవ ఆపరేటర్స్ అసోసియేషన్ (టీఎంఓఏ) ఆధ్వర్యంలో భువనగిరి తహశీల్దార్ సి. జగన్ మోహన్ ప్రసాద్‌ను సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, మీ సేవ కేంద్రాలకు వచ్చే ప్రజలకు సేవలను వేగవంతంగా అందించాలని సూచించారు. సర్వీసులకు సంబంధించిన డాక్యుమెంట్లను సరైన విధంగా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. అనంతరం సభ్యులు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టీఎంఓఏ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జానీ అలీ, కోశాధికారి సజన్‌లాల్, సభ్యులు భరత్, శ్రీశైలం, రాములు, పురుషోత్తం, సత్యనారాయణ, భాస్కర్, విశ్వేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తహశీల్దార్‌కు టీఎంఓఏ సభ్యుల సన్మానం

Article Image

తెలంగాణ మీ సేవ ఆపరేటర్స్ అసోసియేషన్ (టీఎంఓఏ) ఆధ్వర్యంలో భువనగిరి తహశీల్దార్ సి. జగన్ మోహన్ ప్రసాద్‌ను సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, మీ సేవ కేంద్రాలకు వచ్చే ప్రజలకు సేవలను వేగవంతంగా అందించాలని సూచించారు. సర్వీసులకు సంబంధించిన డాక్యుమెంట్లను సరైన విధంగా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. అనంతరం సభ్యులు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టీఎంఓఏ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జానీ అలీ, కోశాధికారి సజన్‌లాల్, సభ్యులు భరత్, శ్రీశైలం, రాములు, పురుషోత్తం, సత్యనారాయణ, భాస్కర్, విశ్వేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News