Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:46 PM

తెలంగాణకు నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా నియామకం

తెలంగాణకు నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా నియామకం

తెలంగాణకు నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా నియామకం
March 06, 2026 12:20 PM 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ

తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా కొనసాగుతున్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర రాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రెండు రాష్ట్రాల్లో గవర్నర్ పదవుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. శివప్రతాప్ శుక్లా త్వరలో తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నిర్ణయంతో తెలంగాణలో గవర్నర్ పదవిలో మార్పు చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News