PRINT TIME: April 29, 2026 07:04 PM
సిద్ధమ్మ మృతికి నివాళులు.. కుటుంబానికి ఆర్థిక సాయం
సిద్ధమ్మ మృతికి నివాళులు.. కుటుంబానికి ఆర్థిక సాయం
April 29, 2026 05:44 PM
31 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట:
ముస్తపురి సిద్ధమ్మ అనారోగ్యంతో మృతి చెందగా, స్థానిక నాయకులు ఆమె మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, ఉపసర్పంచ్ మోటి రమేష్, వార్డు సభ్యులు మోటి మహేష్, కొమ్ము రామస్వామి, ఎండి అన్వర్, గొరిగ శేఖర్, బండ లింగస్వామి, సీనియర్ నాయకులు మహమ్మద్ నాసర్, జిల్లా వెంకటేశం, పల్లపు రవి, బోల సైదులు, కక్కిరేణి రవీందర్, నకరికంటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి