రాజాపేట: రాజాపేట పట్టణంలో విశ్వ హిందూ పరిషత్,బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న జరిగే హనుమాన్ విజయోత్సవ శోభాయాత్ర సందర్భంగా పోస్టర్ ఆదివారం ఆవిష్కరణ చేశారు. సర్పంచ్ కోయ మధు, విశ్వహిందు పరిషత్ మండల అధ్యక్షులు భోగ జ్ఞానేందర్,బజరంగ్ దళ్ మండల సంయోజక్ సట్టు రవీందర్,దాచపల్లి రాజు,సట్టు తిరుమలెష్,మేకల రమేష్, ఎర్రగోకుల జశ్వంత్,గుర్రం నర్సిములు,ఆడెపు గణేష్,మార్క శివ,బీరప్ప, వేణు,సంజీవరెడ్డి,నవీన్,చిన్న,పరుశురాం గ్రామస్థులు పాల్గొన్నారు.
PRINT TIME: September 01, 2026 12:59 AM
శోభాయాత్ర పోస్టర్ ఆవిష్కరణ
శోభాయాత్ర పోస్టర్ ఆవిష్కరణ
22-03-2026
40 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రాజాపేట: రాజాపేట పట్టణంలో విశ్వ హిందూ పరిషత్,బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న జరిగే హనుమాన్ విజయోత్సవ శోభాయాత్ర సందర్భంగా పోస్టర్ ఆదివారం ఆవిష్కరణ చేశారు. సర్పంచ్ కోయ మధు, విశ్వహిందు పరిషత్ మండల అధ్యక్షులు భోగ జ్ఞానేందర్,బజరంగ్ దళ్ మండల సంయోజక్ సట్టు రవీందర్,దాచపల్లి రాజు,సట్టు తిరుమలెష్,మేకల రమేష్, ఎర్రగోకుల జశ్వంత్,గుర్రం నర్సిములు,ఆడెపు గణేష్,మార్క శివ,బీరప్ప, వేణు,సంజీవరెడ్డి,నవీన్,చిన్న,పరుశురాం గ్రామస్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి