Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోచమ్మ దేవాలయం నిర్మాణానికి నాటకమండలి సభ్యుల విరాళం ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 16, 2026 12:53 AM

శాంతి సామరస్యాలకు ప్రతీక దర్గా ఉత్సవాలు

శాంతి సామరస్యాలకు ప్రతీక దర్గా ఉత్సవాలు

శాంతి సామరస్యాలకు ప్రతీక దర్గా ఉత్సవాలు
April 15, 2026 09:24 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి

మండల కేంద్రంలోని లక్కారం గ్రామంలో వెలసిన హజ్రత్ సయ్యద్ షా అబ్బాస్ ఖాద్రీ దర్గా ఉర్సు ఉత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. షేక్ సలీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

​ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. హజ్రత్ సయ్యద్ షా అబ్బాస్ ఖాద్రీ శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం వారు చేసిన కృషి, బోధనలు నేటికీ ఆచరణీయమని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ఏటా ఈ ఉర్సు ఉత్సవాలను నిర్వహించడం, భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన నిర్వాహకులను అభినందించారు.​ఈ ఉత్సవాల్లో దర్గా నిర్వాహకులు సయ్యద్ సలీం, సయ్యద్,​మైనార్టీ నాయకులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News