Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:44 PM

శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ నిర్మాణ కమిటీ ఎన్నిక

శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ నిర్మాణ కమిటీ ఎన్నిక

శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ నిర్మాణ కమిటీ ఎన్నిక
January 17, 2026 09:10 PM 295 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

అధ్యక్షులుగా కత్తుల లక్ష్మయ్య

నారాయణపురం స్థానికం డిజిటల్ న్యూస్ రిపోర్టర్: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ నిర్మాణ కమిటీని గ్రామస్తులు ఎన్నుకున్నారు కమిటీలో అధ్యక్షులుగా కత్తుల లక్ష్మయ్య గౌరవ అధ్యక్షులుగా వార్డు మెంబర్లు కత్తుల మల్లయ్య కత్తుల సాయిలు కత్తుల సైదులు కత్తుల యాదయ్య ఉపాధ్యక్షులుగా కత్తుల మల్లయ్య సాయిలు కత్తుల నరసింహ అచ్చయ్య కురుమతి దేవదాస్ సూరయ్య ప్రధాన కార్యదర్శులుగా కత్తుల నరసింహ ఊశయ్య కత్తుల నరేష్ ముత్తయ్య కత్తుల సురేష్ మల్లయ్య కార్యదర్శులుగాకత్తుల కిష్టయ్య ముత్తయ్య కత్తుల నర్సింహా ముత్తయ్య కోశాధికారిగా కత్తుల రవి ధర్మయ్య కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు

ఆలయ నిర్మాణ దాతలుగా సహకరిస్తున్న యువత

కత్తుల చైతన్య 5 లక్షల రూపాయలు

కూసుకుంట్ల సత్తిరెడ్డి రెండు లక్షల రూపాయలు సర్పంచ్ కత్తుల జ్యోతి వాసు బాబు 21,116రూ కత్తుల సాయిలు వెంకయ్య 21,116రూ కత్తుల శివశంకర్ సాయిలు 21,116,రూ కత్తుల శివ పరమేష్ 15,116 రూపాయలు కత్తుల వెంకటయ్య రామస్వామి 11,116రూ కత్తులు యాదయ్య వార్డు నెంబర్ 11,116 రూ కత్తుల మల్లికార్జున్ బిక్షమయ్య 11,116 రూ పందుల అశోక్ 11,116రూ కత్తుల అంబరీష్ 10,116రూ కత్తుల జైపాల్ 10,116రూ దాతలుగా ముందుకు వచ్చారు ఈ కార్యక్రమంలో కత్తుల లక్ష్మయ్య కత్తుల మల్లయ్య వార్డుమెంబర్ కత్తుల మల్లయ్య కత్తుల హరికృష్ణ కత్తుల చైతన్య కత్తుల నర్సింహా, నర్సింహా సైదులు నరేష్, సురేష్, నరేష్, సురేష్, లింగస్వామి, కిష్టయ్య, పందుల అశోక్ కత్తుల అశోక్ బాలకృష్ణ ప్రతాప్ అర్జున్, రమేష్, కృష్ణ గాలయ్య, గాలయ్య సాయిలు, బిక్షమయ్య, విజయ్ కుమార్ రవి సైదులు అంబరీష్ జైపాల్ నరసింహ లింగస్వామి బాలరాజు శివశంకర్ కత్తుల శంకరయ్య శంకరయ్య శంకరయ్య గాలయ్య మల్లయ్య మంద లింగయ్య కంకిపాటి రాజు కత్తుల రాములు, భాస్కర్ ధర్మయ్య,కాశయ్య, కురుమతి రాములు కురుమతి కరుణాకర్ కత్తుల స్వామి కత్తులముత్యాలు,రాకేష్ మహేష్ లింగస్వామి, నరసింహ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 5 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News