Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 08:39 AM

శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఒలింపిక్స్ క్రీడలు ఘనంగా ప్రారంభం

శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఒలింపిక్స్ క్రీడలు ఘనంగా ప్రారంభం

శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఒలింపిక్స్ క్రీడలు ఘనంగా ప్రారంభం
22-01-2026 123 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

సూర్యాపేట మండలం చివ్వెంల – ఉండ్రుగొండ సమీపంలోని శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను గురుకుల్ ఒలింపిక్స్ క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పూజ్యపాద్ మంత్రస్వరూప్ దాస్ జీ స్వామీజీ, పాఠశాల ప్రిన్సిపల్ సి.హెచ్. శ్రీనివాస్ ఆనంద్, డైరెక్టర్ హార్దిక్ ఒలింపిక్ క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సి.హెచ్. శ్రీనివాస్ ఆనంద్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. క్రీడలు విద్యార్థులలో మానసిక, శారీరక అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ గురుకుల్ ఒలింపిక్స్ క్రీడోత్సవాల్లో యూకేజీ నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. క్రీడా కార్యక్రమాల నిర్వహణలో పాఠశాల శారీరక విద్య ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం కీలక పాత్ర పోషించారు.

Sthanikam

శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఒలింపిక్స్ క్రీడలు ఘనంగా ప్రారంభం

Article Image

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

సూర్యాపేట మండలం చివ్వెంల – ఉండ్రుగొండ సమీపంలోని శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను గురుకుల్ ఒలింపిక్స్ క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పూజ్యపాద్ మంత్రస్వరూప్ దాస్ జీ స్వామీజీ, పాఠశాల ప్రిన్సిపల్ సి.హెచ్. శ్రీనివాస్ ఆనంద్, డైరెక్టర్ హార్దిక్ ఒలింపిక్ క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సి.హెచ్. శ్రీనివాస్ ఆనంద్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. క్రీడలు విద్యార్థులలో మానసిక, శారీరక అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ గురుకుల్ ఒలింపిక్స్ క్రీడోత్సవాల్లో యూకేజీ నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. క్రీడా కార్యక్రమాల నిర్వహణలో పాఠశాల శారీరక విద్య ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం కీలక పాత్ర పోషించారు.

మీ స్పందన? 6 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News