Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:15 AM

శ్రీ శుభం కన్వెన్షన్ హాల్ ను ప్రారంభించిన గుత్త సుఖేందర్

శ్రీ శుభం కన్వెన్షన్ హాల్ ను ప్రారంభించిన గుత్త సుఖేందర్

శ్రీ శుభం కన్వెన్షన్ హాల్ ను ప్రారంభించిన గుత్త సుఖేందర్
03-05-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ నగర పరిధిలోని మేళ్ల దుప్పలపల్లి రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ శుభం కన్వెన్షన్ హాల్‌ను తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రిబ్బన్ కట్ చేసి కన్వెన్షన్ హాల్‌ను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం నిర్వాహకులు గుండగోని నాగయ్య, పుష్పలత, గుండగోని పరమేష్, చంద్రకళలు అతిథులను శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని నగరానికి సమీపంలో ఈ కన్వెన్షన్ హాల్ నిర్మించడం అభినందనీయమని అన్నారు. సులభంగా చేరుకునే విధంగా, ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ వేదికను వివాహాది శుభకార్యాలకు ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆమెర్, మాజీ వైస్ చైర్మన్ అబ్బుగోని రమేష్, కాంగ్రెస్ నాయకులు గుమ్ముల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకుడు బండారు ప్రసాద్, కార్పొరేటర్లు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, బంధువులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ శుభం కన్వెన్షన్ హాల్ ను ప్రారంభించిన గుత్త సుఖేందర్

Article Image

నల్గొండ నగర పరిధిలోని మేళ్ల దుప్పలపల్లి రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ శుభం కన్వెన్షన్ హాల్‌ను తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రిబ్బన్ కట్ చేసి కన్వెన్షన్ హాల్‌ను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం నిర్వాహకులు గుండగోని నాగయ్య, పుష్పలత, గుండగోని పరమేష్, చంద్రకళలు అతిథులను శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని నగరానికి సమీపంలో ఈ కన్వెన్షన్ హాల్ నిర్మించడం అభినందనీయమని అన్నారు. సులభంగా చేరుకునే విధంగా, ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ వేదికను వివాహాది శుభకార్యాలకు ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆమెర్, మాజీ వైస్ చైర్మన్ అబ్బుగోని రమేష్, కాంగ్రెస్ నాయకులు గుమ్ముల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకుడు బండారు ప్రసాద్, కార్పొరేటర్లు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, బంధువులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News