Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 11:54 AM

శ్రీ రామలింగేశ్వర విగ్రహల ప్రతిష్ట ప్రారంభం...

శ్రీ రామలింగేశ్వర విగ్రహల ప్రతిష్ట ప్రారంభం...

శ్రీ రామలింగేశ్వర విగ్రహల ప్రతిష్ట ప్రారంభం...
May 05, 2026 04:41 AM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ప్రత్యేక పూజ కార్యక్రమం పాల్గొన్న సినీనటి రోజా..

మునగాల మండల పరిధిలో తిమ్మారెడ్డిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మహా గణపతి సుబ్రహ్మణ్య సహిత రామలింగేశ్వర నందీశ్వర కీర్తిద్వజ ద్వారా పాలక శిఖర నవగ్రహాముల జంటనాగేంద్రడి స్థీర ప్రతిష్ట మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈనెల 6వ తేదీన విగ్రహాల ప్రతిష్టకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. సోమవారం 4వ తారీఖు నుండి మూడు రోజుల పాటు గ్రామంలో యాగశాలలో వేదపండితులు ,అర్చకులు నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి

సినీ నటి రోజా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గ్రామంలో ప్రజలందరూ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆ భగవంతుడు కృపకు పాత్రులు కాగలరని కోరారు.

విగ్రహల ప్రతిష్ట నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆడపడుచులు, బంధువులు, కుటుంబసభ్యులువిగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నేపధ్యంలో తిమ్మారెడ్డి గూడెం పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ విగ్రహ ప్రతిష్టకు గ్రామ పురోహితులు వేదం రంగయ్య శాస్త్రీ, పర్యవేక్షణలో కితావారిగూడెం వాస్తవ్యులు రాయప్రోలు శ్రీ రామయ్య బ్రదర్స్, కోదాడ వాస్తవ్యులు రాళ్ళబండి రాజశేఖర్ బృందంచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు గ్రామ ప్రజలు మహిళలు యువత యువకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News