Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 10:50 AM

సీజ్ వాహనం వేలం.. ఎక్సైజ్ శాఖ ప్రకటన

సీజ్ వాహనం వేలం.. ఎక్సైజ్ శాఖ ప్రకటన

సీజ్ వాహనం వేలం.. ఎక్సైజ్ శాఖ ప్రకటన
May 04, 2026 02:40 PM 253 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఎక్సైజ్ కేసులో సీజ్ చేసిన వాహనాన్ని అధికారులు పబ్లిక్ వేలం ద్వారా విక్రయించనున్నారు. జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ రామన్నపేట ఆధ్వర్యంలో ఈ వేలం నిర్వహించబడనుంది.

వివరాల్లోకి వెళితే.. కేసు నం. 52/2025 (19-09-2025)లో పట్టుబడిన వాహనాన్ని మే 5, 2026న ఉదయం 11 గంటలకు రామన్నపేట కార్యాలయంలో వేలం వేయనున్నారు. ఆసక్తి గల వారు ప్రత్యక్షంగా హాజరై వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.

వేలంలో పెట్టిన వాహనం వివరాలు ఇలా ఉన్నాయి:

టాటా ఇండికా విస్టా ఆక్వా క్వాడ్రాజెట్ (BS-IV), నమోదు సంఖ్య AP36AK3824, మోడల్ 2010. ఈ వాహనానికి అప్సెట్ విలువ ₹32,100గా నిర్ణయించారు. వాహనం రోడ్డు ప్రయాణానికి అనర్హమని పేర్కొన్నారు.

వేలంలో పాల్గొనదలచిన వారు అప్సెట్ విలువలో 50 శాతం ముందుగా చెల్లించి, మిగిలిన మొత్తాన్ని గడువులోపు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News