Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను తక్షణమే ప్రారంభించాలి సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 06:40 PM

సీజ్ వాహనం వేలం.. ఎక్సైజ్ శాఖ ప్రకటన

సీజ్ వాహనం వేలం.. ఎక్సైజ్ శాఖ ప్రకటన

సీజ్ వాహనం వేలం.. ఎక్సైజ్ శాఖ ప్రకటన
May 04, 2026 02:40 PM 183 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఎక్సైజ్ కేసులో సీజ్ చేసిన వాహనాన్ని అధికారులు పబ్లిక్ వేలం ద్వారా విక్రయించనున్నారు. జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ రామన్నపేట ఆధ్వర్యంలో ఈ వేలం నిర్వహించబడనుంది.

వివరాల్లోకి వెళితే.. కేసు నం. 52/2025 (19-09-2025)లో పట్టుబడిన వాహనాన్ని మే 5, 2026న ఉదయం 11 గంటలకు రామన్నపేట కార్యాలయంలో వేలం వేయనున్నారు. ఆసక్తి గల వారు ప్రత్యక్షంగా హాజరై వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.

వేలంలో పెట్టిన వాహనం వివరాలు ఇలా ఉన్నాయి:

టాటా ఇండికా విస్టా ఆక్వా క్వాడ్రాజెట్ (BS-IV), నమోదు సంఖ్య AP36AK3824, మోడల్ 2010. ఈ వాహనానికి అప్సెట్ విలువ ₹32,100గా నిర్ణయించారు. వాహనం రోడ్డు ప్రయాణానికి అనర్హమని పేర్కొన్నారు.

వేలంలో పాల్గొనదలచిన వారు అప్సెట్ విలువలో 50 శాతం ముందుగా చెల్లించి, మిగిలిన మొత్తాన్ని గడువులోపు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News