అందోల్ నియోజకవర్గం పోసానిపేట్ గ్రామంలో మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రు,,87,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి చేయటం జరిగింది.గట్టుమీద వెంకటలక్ష్మి 27,000 చెక్కు, వగ్గు దేవమ్మ భర్త కిష్టయ్య రు 60,000 చెక్కు పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంజ్ గంట గోపాల్, వార్డు మెంబర్లు, మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
PRINT TIME: August 25, 2026 02:07 PM
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
13-01-2026
150 Views
స్థానికం ప్రతినిధి :
SANGAREDDY DISTRICT
Sandeep journalist
అందోల్ నియోజకవర్గం పోసానిపేట్ గ్రామంలో మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రు,,87,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి చేయటం జరిగింది.గట్టుమీద వెంకటలక్ష్మి 27,000 చెక్కు, వగ్గు దేవమ్మ భర్త కిష్టయ్య రు 60,000 చెక్కు పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంజ్ గంట గోపాల్, వార్డు మెంబర్లు, మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి