Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లో వోల్టేజీపై బీఆర్‌ఎస్‌ పోరుబాట తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 20, 2026 02:41 PM

స్కూల్‌ బస్‌ డ్రైవర్ల అధ్యక్షుడిగా బొడ్డుపల్లి లింగస్వామి.

స్కూల్‌ బస్‌ డ్రైవర్ల అధ్యక్షుడిగా బొడ్డుపల్లి లింగస్వామి.

స్కూల్‌ బస్‌ డ్రైవర్ల అధ్యక్షుడిగా బొడ్డుపల్లి లింగస్వామి.
20-08-2026 172 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk


స్కూల్‌ బస్‌ డ్రైవర్ల నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొడ్డుపల్లి లింగస్వామి ఎన్నికయ్యారు. వివిధ పాఠశాలలకు చెందిన బస్‌ డ్రైవర్లు సమావేశమై నూతన కమిటీని ఏర్పాటు చేశారు.

విద్యార్థుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని నూతన అధ్యక్షుడు లింగస్వామి తెలిపారు. డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. కమిటీ ఎన్నికతో డ్రైవర్లలో నూతన ఉత్సాహం నెలకొంది.కార్యక్రమంలో కృష్ణవేణి స్కూల్‌ డ్రైవర్‌ ఎస్‌.కె. మహమ్మద్‌, పల్లవి మోడల్ స్కూల్ స్కూల్‌ డ్రైవర్‌ బత్తుల నవీన్‌, వివేకానంద స్కూల్‌ డ్రైవర్‌ తోట వెంకన్న, మదర్‌ తెరిసా స్కూల్‌ డ్రైవర్‌ అవలగంటి వెంకటేశ్‌, డాన్‌బాస్కో, కృష్ణవేణి, వివేకానంద, మదర్‌ తెరిసా తదితర పాఠశాలలకు చెందిన బస్‌ డ్రైవర్లు పాల్గొన్నారు.



Sthanikam

స్కూల్‌ బస్‌ డ్రైవర్ల అధ్యక్షుడిగా బొడ్డుపల్లి లింగస్వామి.

Article Image


స్కూల్‌ బస్‌ డ్రైవర్ల నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొడ్డుపల్లి లింగస్వామి ఎన్నికయ్యారు. వివిధ పాఠశాలలకు చెందిన బస్‌ డ్రైవర్లు సమావేశమై నూతన కమిటీని ఏర్పాటు చేశారు.

విద్యార్థుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని నూతన అధ్యక్షుడు లింగస్వామి తెలిపారు. డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. కమిటీ ఎన్నికతో డ్రైవర్లలో నూతన ఉత్సాహం నెలకొంది.కార్యక్రమంలో కృష్ణవేణి స్కూల్‌ డ్రైవర్‌ ఎస్‌.కె. మహమ్మద్‌, పల్లవి మోడల్ స్కూల్ స్కూల్‌ డ్రైవర్‌ బత్తుల నవీన్‌, వివేకానంద స్కూల్‌ డ్రైవర్‌ తోట వెంకన్న, మదర్‌ తెరిసా స్కూల్‌ డ్రైవర్‌ అవలగంటి వెంకటేశ్‌, డాన్‌బాస్కో, కృష్ణవేణి, వివేకానంద, మదర్‌ తెరిసా తదితర పాఠశాలలకు చెందిన బస్‌ డ్రైవర్లు పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News